Trishul News

ఒంటిమిట్ట సిఐను కలసిన జనసేన నేతలు..!

ఒంటిమిట్ట, త్రిశూల్ న్యూస్ :
ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. పురుషోత్తమ రాజును జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా గ్రామాల్లోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాటాల రామయ్య వెంట జనసేన నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post