ఏపీలో పాడి రైతులకు రూ.6,000 నుంచి రూ.30 వేలు వరకు భీమా..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 28, 2025

ఏపీలో పాడి రైతులకు రూ.6,000 నుంచి రూ.30 వేలు వరకు భీమా..!


అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఏపీలో పాడి రైతులకు పశుసంవర్ధక శాఖ శుభవార్త చెప్పింది. పాడి రైతులు 20% శాతం చెల్లిస్తే ప్రభుత్వం 80% శాతం రాయితీ అందిస్తుందని పేర్కొంది. ఈ బీమా మూడేళ్లు ఉంటుంది. రూ.384 లు రైతు చెల్లిస్తే మూడేళ్ళ పాటు ఈ భీమా వర్తిస్తుంది. దీంతో పశువులు అకాల మరణం చెందితే రూ.30 వేల రూపాయలు బీమా పొందొచ్చు. గొర్రెలు, మేకలకు ఏదైనా సరే ప్రమాదవశాత్తు చనిపోయినట్లయితే రూ.6000లు బీమా లభిస్తుంది. ఇప్పటికే పశువులకు 50% రాయితీతో దాణా అందించడం
జరుగుతుందని పేర్కొంది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages