Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

December 18, 2025

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక అవార్డు..!

December 18, 2025 0
అమరావతి, త్రిశూల్ న్యూస్ : దేశంలో ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును వరించిం...
Read more »

తిరుపతిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..!

December 18, 2025 0
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : విద్యావంతులైన పిల్లలే సమాజానికి, సంస్కృతికి నిజమైన సంపద. ఆధునిక విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తును నిర...
Read more »

గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పనిచేయాలి - చిత్తూరు జడ్పీ సిఈఓ

December 18, 2025 0
గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ : గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ స...
Read more »

December 05, 2025

అంగన్వాడీ కేంద్రాల మౌలిక వసతులకు రూ.8 కోట్ల జడ్పీ నిధుల మంజూరు - కలెక్టర్

December 05, 2025 0
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ శాఖ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేద ప్రజలకు ...
Read more »

ఏపీలో ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీజీ ఫీజుల ఖరారు..!

December 05, 2025 0
- ఫీజుల నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర అమరావతి, త్రిశూల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల...
Read more »

December 04, 2025

జనసేన అధినేత పవన్ .. తన పవర్‌ను గుర్తించాలి..!

December 04, 2025 0
అమరావతి, త్రిశూల్ న్యూస్ : రాజకీయాల్లో పవర్ ను గుర్తించాలి. ఆ పవర్ లో అసలు పవర్ ఉంటుంది. బాధ్యతలూ ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయడ...
Read more »

October 07, 2025

రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందు ఇవ్వొద్దు - రాష్ట్ర వైద్యశాఖ హెచ్చరిక

October 07, 2025 0
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : చిన్నారులకు దగ్గు, జలుబు రాగానే సిర్‌పల వైద్యం ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. పిల్లలక...
Read more »

October 06, 2025

మూడేళ్లలో సలహాలు ఇచ్చి రూ. 241 కోట్లు సంపాదించాను - ప్రశాంత్ కిశోర్

October 06, 2025 0
- వ్యక్తులు, పార్టీలు లేదా కంపెనీలకు ఇచ్చిన సలహా ద్వారా ఆర్జించినట్లు వెల్లడి - రూ. 31 కోట్లు జీఎస్టీ, రూ. 20 కోట్లు పన్ను చెల్లించినట్లు తె...
Read more »

అల్లూరి జిల్లాలో అద్భుతం.. మానవ రూపంలో తియ్య దుంపలు..!

October 06, 2025 0
చింతపల్లి, త్రిశూల్ న్యూస్ : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలో ఒక విశేషం చోటుచేసుకుంది. రైతు పొలంలో ...
Read more »

తెలంగాణకు తొలి మహిళా సీఎం నేనే - ఎంపి డీకే అరుణ

October 06, 2025 0
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని కోరుకుంటున్నట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ ...
Read more »

Post Bottom Ad

Responsive Ads Here

Pages