నూతన దంపతులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 30, 2025

నూతన దంపతులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..!


కుప్పం, త్రిశూల్ న్యూస్ :
వినాయక పాఠశాల జ్యోతీష్వర్ సోదరుడు 
సతీష్, దీపిక నూతన దంపతలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వదించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుప్పంకు విచ్చేసిన చంద్రబాబును నూతన దంపతులలు కలసి  ఆశీర్వాదం పొందారు. ఈ సందర్బంగా నిండు నూరేళ్లు పిల్లాపాపలతో.. సుఖసంతోషాలతో జీవించాలని దీవించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి ఎస్ మునిరత్నం మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages