తిరుమల, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింగల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, తుడా ఛైర్మెన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను గవర్నర్ కు అందజేశారు.

No comments:
Post a Comment