Trishul News

శ్రీవారి ఆలయ భూమి పూజకు ఆహ్వానం..!

– మహారాష్ట్ర సిఎం , డిప్యూటీ సిఎంకు టీటీడీ చైర్మన్ ,ఈవో ఆహ్వానం
తిరుమల, త్రిశూల్ న్యూస్ :
ముంబై లో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే , ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి , ఈవో ఎ వి ధర్మారెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.

Post a Comment

Previous Post Next Post